న్యూఢిల్లీ: నా డీఎన్ఏ రిపోర్ట్ బయటపెట్టొద్దు అని కోర్టులో ఎన్ డీ తివారీ పిటిషన్ దాఖలు చేశారు. డీఎన్ఏ పరీక్షలకు సంబంధించిన తీర్పులో తేడా వస్తే సరిదిద్దుకోలేనంత నష్టం జరుగుతుందని కోర్టుకు తివారీ తెలిపారు. తన హోదాను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని తివారీ వ్యాఖ్యానించారు. శుక్రవారం మధ్యాహ్నం ఎన్డీ తివారీకి సంబంధించిన డీఎన్ఏ పరీక్షలను ఫలితాన్ని ఢిల్లీ హైకోర్టు వెల్లడించనుంది.
No comments:
Post a Comment